నేటి నుంచి హైదరాబాద్ లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.. ఇక రాత్రి 9 తర్వాత అత్యవసరం అయిన వారు మాత్రమే రోడ్లపైకి రావాలి.. ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేదు.. ప్రభుత్వం కీలక...
తెలంగాణలో ఈ రోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..
రాత్రి 9 నుంచి ఉదయం ఐదు గంటల వరకూ రాత్రి పూట కర్ఫ్యూ...
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఇక సీఎం కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు, ఇక కేసులు దారుణంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...రాష్ట్ర్రంలో కరోనా కేసులు గణనీయంగా...
ఓ పక్క కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో చాలా మంది టూర్లు మాత్రం వెళ్లడం లేదు. ఎక్కడికక్కడ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలి అన్నా...
బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. రెండు రోజులుగా చూస్తే పుత్తడి ధర పెరుగుతూనే ఉంది.. ఓ పక్క కరోనా కేసులు పెరుగుతున్న వేళ అందరూ బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు... భారీగా ధర...
ఆ బైక్ తండ్రి పేరు మీద ఉండవచ్చు ఆ స్కూటీ తల్లిపేరు మీద ఉండవచ్చు.. కానీ ఇంటర్ లేదా పదో తరగతి చదివే కొడుకు కుమార్తె ఆ బైక్ స్కూటీపై రోడ్లపై తిరుగుతున్నారు,...
కొందరు ఇన్ని కరోనా కేసులు వస్తున్నా మాస్కులు ధరించడం లేదు.. దీంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటున్నారు కొందరు. అస్సలు భౌతిక దూరం పాటించడం లేదు.. మాస్కులు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...