ఈ కరోనా మహమ్మారి చాలా మందిని బలి తీసుకుంటోంది. కుటుంబంలో పెద్దలు తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాధలు అవుతున్నారు. ఇక చాలా చోట్ల కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాయి.ఇక...
చాణుక్యుడు చెప్పిన అనేక సూత్రాలు నేటికి మన దేశంలో చాలా మంది ఫాలో అవుతున్నారు. చాణుక్యుడు గొప్ప పండితుడు అనే విషయం తెలిసిందే ఆయన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి గా చేశారు. నీతిశాస్త్రం...
మానవ శరీరంపై కరోనా పంజా విసురుతున్న తీరును ఇంకా ఏ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు గుర్తించలేకపోతున్నారు. ఏ ఏ రకాలుగా కరోనా మానవ శరీరంపై దాడిచేస్తుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. తాజగా పేగుల్లో కరోనా...
పెళ్లంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల బంధం, ఓ కొత్త జీవితం, ప్రతీ వ్యక్తి జీవితంలో తన పెళ్లిపై ఎన్నో కలలు కంటాడు, ఆ సమయం వచ్చే సరికి ఎక్కడా లేని...
ఇప్పుడు ఎక్కడ చూసినా కోవిడ్ గురించే చర్చ, ఇక్కడ అక్కడ అని లేదు అన్నీ స్టేట్స్ లో కేసులు భారీగా వస్తున్నాయి. అయితే కొన్ని కుటుంబాల్లో ఒకరికి కరోనా వస్తే మరికొన్ని కుటుంబాల్లో...
కరోనా చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అంతేకాదు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు మరణించడంతో ఆ పిల్లలు అనాధలు అయ్యారు.ఈ కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు ప్రపంచదేశాల్లో మొదటి, రెండో వేవ్ లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. థర్డ్ వేవ్ కూడా రాబోతుందని సంకేతాలు అందుతున్నాయి. మూడో వేవ్ పై...
కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే ఈ చైన్ లింక్ తెగ్గొట్టాలి, అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి, అందుకే తెలంగాణ సర్కారు దీనిపై ఫుల్ ఫోకస్ చేసింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...