మన దేశంలో అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి.. ఒకవేళ ఎవరికి అయినా లేకపోయినా కొత్తగా కచ్చితంగా తీసుకోవాల్సిందే... మరీ ముఖ్యంగా ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆధార్ అవసరం.. ఏ పథకం అమలు చేసినా...
మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఏకంగా 90 వేల కేసులు నమోదు అయిన పరిస్దితులు చూశాం.. నేడు పది నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ సమయంలో...
అతిగా ఏది తిన్నా అనర్దమే అందుకే ఏది నచ్చినా అతిగా తినేయకూడదు అంటారు పెద్దలు, అయితే ఇక్కడ కొందరు చేసిన పని పెను వైరల్ అవుతోంది చైనాలో... విమానంలో అదనపు లగేజీకి ఎక్కువ...
కొన్ని రోజులుగా ఓ ఇంటిపై రెక్కీ నిర్వహించిన దుండగులు దారుణం చేశారు... తమిళనాడులో దారుణం జరిగింది, ధనరాజ్ అనే బంగారు వ్యాపారి ఇంటిలో బంగారం భారీగా ఉంటుంది అని తెలుసుకున్న దుండగులు...
టిక్ టాక్ మన దేశంలో మళ్లీ వస్తుంది అని అందరూ ఎదురుచూశారు ఇక ఉద్యోగులు ఇదే అనుకున్నారు కాని టిక్ టాక్ మళ్లీ వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది, తాజాగా ఉద్యోగులకి కూడా...
ఓటు వేసే వారికి ప్రతీ ఒక్కరికి ఓటర్ కార్డ్ ఉండాల్సిందే.. అయితే ఇది మనం తీసుకున్న సమయంలో ఒక్కోసారి తప్పులు కూడా నమోదు అవుతాయి.. పేరు ఇంటి అడ్రస్ వయసు ఇలా చాలా...
ఇప్పుడు అంతా టెక్నాలజీ ఈజీగా నగదు ట్రాన్స ఫర్ చేస్తున్నాం.. అలాగే ఈజీగా నగదు బదిలీతో పాటు లావాదేవీలు చేస్తున్నాం.. కాని గతంలో ఇంత వేగంగా ప్రక్రియ జరిగేది కాదు.. అంతా ఆన్...
మనం తరచూ వింటూం ఉంటాం ఒకే గ్రామానికి చెందిన చాలా మంది లారీ డ్రైవర్లు ఆర్మీ ఉద్యోగులు టీచర్లు పోలీసులు ఇలా ఒకే ప్రాంతంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని చాలా సార్లు...
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...
తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ...
బీఆర్ఎస్ సర్కార్పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని,...
జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారంతా ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కాదు కూడదు...