కరోనాతో రైలు సర్వీసులు కొన్ని నెలలు నిలిచిపోయాయి.. ఇప్పుడు కొన్ని సర్వీసులు మాత్రమే పట్టాలెక్కాయి.. ఇక సంక్రాంతి సమయంలో కొన్ని రైళ్లు నడుపుతుంది రైల్వే శాఖ.. అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్...
గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల 6 నెలలు దారుణమైన పరిస్దితి చూశాం.. బంగారం అమ్మకాలు లేవు కాని ఎన్నడూ లేనంతగా బంగారం పెరుగుదల నమోదు చేసింది...2020ఆగస్ట్ నెలలో బంగారం ధర ఆల్టైమ్...
ఈ రోజు విజయనగరం జిల్లా నెల్లిమల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది... రామతీర్థంలో విగ్రహ ద్వంసంకు వ్యతిరేకంగా గత కొద్ది కాలంగా బీజేపీ ధర్నా చేస్తోంది... అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు...
ఎక్కడ అయినా మసాజ్ చేసేది మనుషులు అనే విషయం తెలిసిందే... కొన్ని చోట్ల పురుషులు కొన్ని చోట్ల మహిళలు మసాజ్ చేస్తారు, ఆ చార్జీలు ఒక్కో విధంగా ఉంటాయి.. అయితే ఇక్కడ మసాజ్...
స్నేహితుడి పరిస్దితి బాగాలేదు కదా, పలు కేసుల్లో జైలు నుంచి బయటకు వచ్చాడు, ఉపాధి లేదు కదా అని స్నేహితుడు తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు.. ఈ సమయంలో అక్కడ చిన్న దుకాణం...
ఒరిపా ప్రాంతంలోని ఓ ఆరుగులు ఫ్రెండ్స్ రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళుతుంటే... ఈ సమయంలో పందెం వేసుకుందాం అన్నాడు జానీరాయ్, దగ్గర్లో దాబా దగ్గరకు వెళ్లి...
రాజకీయంగా ఎంపీ ఎమ్మెల్యే స్ధానాలు గెలవాలి అంటే దాదాపు కోట్లు ఖర్చు అవుతోంది.. కాని ఇప్పుడు సీన్ మారింది. పంచాయతీ వార్డు మెంబర్ మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్ అలాగే సర్పంచ్ పదవులకి కూడా...
కొత్త ఏడాది విషాద వార్త వినాల్సి వచ్చింది... వైసీపీ నేతలను విషాదంలో ముంచెత్తింది...కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. ఈకరోనా చాలా మందిని పొట్టనపెట్టుకుంది...తాజాగా ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...