తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా చింతలమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి కేటీఆర్ దంపతులు ఖైరతాబాద్లో, మంత్రి...
ఏపీలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనాయరణ తెలిపారు. రాజకీయాల్లో యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంచేశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ విశాఖ నుంచే పోటీ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటుచేశారు....
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని స్థానిక ఎన్నికల అధికారిని ఆదేశించింది.
చివరి రోజు ప్రచారంలో...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే...
స్కిల్ డెవలప్మెంట్ కేసు(Skill Development Case)లో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ దాఖలు చేసిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...