ఈ కరనా దెబ్బకి చాలా ట్రైన్స్ తిరగడం లేదు.. కేవలం కొన్ని ట్రైన్లు మాత్రమే నడుపుతోంది రైల్వేశాఖ.. ముందు హస్తిన నుంచి 30 ట్రైన్లు నడిపిన రైల్వేశాఖ తర్వాత వంద తర్వాత మరో...
ఈ ఏడాది నోబెల్ విజేతలను వరుసగా జ్యూరీ ప్రకటిస్తోంది, తాజాగా భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ వరించింది. కృష్ణబిలంపై పరిశోధనలు నిర్వహించినందుకు వీరికి నోబెల్ వరించింది.
రోజర్ పెన్రోస్, రిన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్లకు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరుతోందంటూ హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది... సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన వెంటనే వైసీపీ చేరికపై ప్రచారం ఊపందుకుంటోంది... దాదాపు 40 నిమిషాల పాటు...
మనం వాడే స్మార్ట్ ఫోన్లలో గూగుల్ యాప్ స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ ఉన్న విషయం తెలిసిందే, ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాం, అయితే మన ఇండియాలో కొత్త యాప్ స్టోర్ కూడా...
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో మోసాలు అధికమౌతున్నాయి... అయామక ప్రజలను టార్గెట్ చేసుకుని వారిదగ్గర నుంచి అధిక మొత్తంలో రాబడుతున్నారు.... వీటిపై ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా సైబర్ నేరగాల్లు...
ఈ కరోనా సమయంలో పూర్తిగా ఆరు నెలలు ఏ వ్యాపారాలు లేవు చెల్లింపులు చేయలేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు, అయితే కోవిడ్ కారణంగా వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక చెల్లింపులు చేయలేక...
ప్రపంచంలో ఎంతో పేరు ప్రాముఖ్యత ఉంది నోబెల్ పురస్కారానికి, మరి ఈ ఏడాది వైద్యరంగంలో ముగ్గురు దిగ్గజాలకు ఈ పురస్కారం ప్రకటించింది కమిటీ..వైద్య రంగంలో 2020కి సంబంధించి నోబెల్ పురస్కారాన్ని నోబెల్ కమిటీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...