ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు నోబెల్ అవార్డు, అయితే ఈ అవార్డు ఎక్కడో కొందరికి మాత్రమే వస్తుంది, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం,...
భారత్ దెబ్బకు చైనా వణికిపోతోంది, ఆర్దికంగా దెబ్బ కొట్టింది భారత్, అంతేకాదు యాప్స్ నిషేదించడంతో చైనా ఇప్పుడు దిక్కుతోచని స్దితిలో ఉంది.. ఆ దేశానికి లక్షల కోట్ల ఆదాయం పోయింది, ఉద్యోగాలు పోయాయి,...
మనం ఎక్కడైనా ఇతర కంట్రీకి వెళితే కచ్చితంగా పాస్ పోర్టుతో పాటు అక్కడ వీసా కూడా కచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే ఆ ప్రయాణం కుదరదు.భారతీయ ప్రయాణికులకు 16 దేశాల నుంచి శుభవార్త వచ్చింది,...
శుక్రవారం మధ్నాహ్నం నుంచి మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇక భాగ్య నగరం వర్షంతో తడిచి ముద్దైంది, అయితే
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని...
2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామందినేతలు సైకిల్ దిగిపోయిన సంగతి తెలిసిందే... ఏపీలో పార్టీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు......
కర్నూల్ జిల్లా రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జిల్లాలో రాజకీయ ఉద్దండులు ఎందరో ఉన్నారు... అందులో ఒకరు భూమా ఫ్యామిలీ.... తల్లిదండ్రులు వారసత్వాన్నితీసుకుని రాజకీయఅరంగేట్రం చేసింది అఖిల ప్రియ......
ప్రణయ్ పరువు హ్యత్య మరువక ముందే తెలంగాణలో మరో దారుణం జరిగిన సంగతి తెలిసిందే... హేమంత్ ను అవంతి తల్లిదండ్రులు కిడ్నా ప్ చేసి దారుణంగా హత్య చేశారు... తాజాగా ఈ కేసుకు...
ఎన్టీఆర్ నాటి నుంచి 2014 ఎన్నికల వరకు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట... ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఇక్కడ టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని పచ్చ జెండా ఎగరవేసేది... కానీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...