ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి – అభూత కల్పన. దశ –...
తెలంగాణకు ప్రాజెక్ట్లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఆయన కావాలనే తెలంగాణ అభివృద్ధికి గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషణ్ రెడ్డి.. తెలంగాణ పాలిట...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెప్తున్నానని, పింక్ బుక్ను కచ్చితంగా మెయింటెన్ చేస్తామని...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాశివరాత్రి రోజు.. ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులకు అన్నం పెట్టకుండా.. గుడిలో అన్నదానం చేస్తున్నారు.. అక్కడకు వెళ్లాలని...
మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ ప్రాజెక్ట్ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేతకానితనం,...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తన బాధ్యతలు మరిచారా? అంటే తెలంగాణ కాంగ్రెస్ అవుననే అంటోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయలేదని నిలదీశారు. ఎస్ఎల్బీసీ(SLBC)...
కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను బలిపశువును చేయాలని చూస్తోందని కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి తిరోగమనం చెందిందని విమర్శించారు....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...