టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికార వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు... చంద్రబాబు నాయుడు రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారాణ కోరాలని సవాల్...
ఏపీ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.. తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉండటంతో పార్టీలో ప్రస్తుతం...
తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి... అసెంబ్లీ సాక్షిగా డబులు బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విసిరిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు..
అందులో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు... ఇప్పటికే నవరత్నాల్లో పొందుపరిచిన హామీలను చాలా వరకు అమలు చేస్తూ ప్రజలచేత ప్రశంశలు...
ఏపీలో విగ్రాహాలు ద్వంసం చేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి... ఇటీవలే అంతర్వేది రధం దగ్దం సంచలనం రేపిన సంగతి తెలిసిందే... ఈ ఘటనకు సంబంధించిన కేసును సర్కార్ సీబీఐకి అప్పగించింది... అయితే...
కరోనా కారణంగా రైళ్లు మొత్తం నిలిచిపోయిన సంగతి తెలిసిందే... తాజాగా అన్ లాక్ 4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను నడుపోతోంది రైల్వేశాఖ.. అయితే తాజాగా మరో 40 రైళ్లను కొత్తగా...
దేశంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారు అని మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి, అంతేకాదు ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ లేఖ రాసింది అని అనేక...
2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తారుమారయ్యింది . అయితే పార్టీ ని బలోపేతం చేసే విషయం లో తెలంగాణ లో రేవంత్ రెడ్డి తప్ప మిగతా నాయకులెవ్వరూ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...