బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారు... ఇటీవలే కరోనా బారీన పడ్డ ఆయన కొద్దిరోజులుగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటిక్రితం మృతి చెందారు...
గతంలో తెలుగుదేశం...
చైనాకు చెందిన పలు యాప్ లపై భారత్ నిషేధం విధించింది, దీంతో ఆ కంపెనీలు మెయిన్ బిజినెస్ జరిగే చోట ఇలా ఆగిపోవడంతో డైలమాలో ఉన్నాయి, అందులో ముందు టిక్ టాక్ గురించి...
వైజాగ్ లో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు.. మొన్నటికి మొన్న రెండు ప్రమాదాలను ప్రజలు మరువక ముందే తాజాగా హిందుస్థాన్ ఫిష్ యార్ట్ లిమిటెడ్ లో దారుణం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది.. ఈ మహమ్మారిని...
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, టెస్టులు కూడా భారీగా చేస్తోంది ఏపీ సర్కార్, అయితే ఇక్కడ దాదాపు లక్ష కేసులు దాటాయి, ఇక కరోనా సోకిన వారికి ఉచితంగా చికిత్స...
మన ఇళ్లల్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా ఏదైనా పండుగ జరిపినా మనం స్వీట్లు పంచుతాం, మరి దేశంలో ఆ అయోధ్య రాముని ఆలయానికి భూమి పూజ రోజున పెద్ద పండుగా దీనిని...
ఈ కరోనాతో చాలా మంది ఇబ్బంది పడ్డారు, మరీ ముఖ్యంగా అన్నీరంగాలు కూడా దారుణమైన స్దితికి చేరుకున్నాయి, అయితే ఇలాంటి సమయంలో ట్యాక్సులు కట్టాలి అన్నా పేమెంట్లు చేయాలి అన్నా...
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది... కూల్ డ్రింక్ నాటు సారాలో శానిటైజర్ కలుపుని తాగి ఏకంగా పదిమంది మృతి చెందారు... మృతులలో ముగ్గురు కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే యాచకులుగా గుర్తించారు......
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...