జనసేన పార్టీ అధినేత, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు దేశమన్నా, దేశ ప్రజలన్నా అమితమైన ప్రేమ... తనకు కష్టం వస్తే కాస్త ఆలోచిస్తారు కానీ ప్రజలకు...
దేశంలో నేటి నుంచి అన్ లాక్ 4 అమలులోకి వచ్చింది, అయితే కేంద్రం ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలు చేసింది, ఈ సమయంలో అంతరాష్ట్ర రవాణా ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు తొలగించారు,...
దేశ రక్షణ ఉద్యోగం చేసేవారిని గొప్పవారు గా మనం చెప్పాలి, అంత దైర్య సాహసాలు అందరికి ఉండవు, సైనికులు నిత్యం దేశ రక్షణలో ఉంటారు. అయితే సైనికులు మనకోసం ఎన్నో త్యాగం చేస్తారు,...
రాజకీయాల్లో ఆయన ట్రబుల్ షూటర్ ..ఓ గొప్ప రాజకీయ దిగ్గజం..భారత మాజీ రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీ నిన్న కన్నుమూశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అదిరోహించారు, గుమస్తా నుంచి దేశంలో...
బంగారం ధరకు రెక్కలు వచ్చాయి..గడిచిన వారం రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గుతున్నా ఇక్కడ మాత్రం బంగారం ధర ఇండియాలో...
దేశంలో అన్ లాక్ 4 నిబంధనలు విడుదల చేసింది కేంద్రం, ఇక కొన్నింటికి పర్మిషన్ ఇచ్చారు మరికొన్నింటిపై ఆంక్షలు విధించారు, దేశంలో ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా ప్రయాణం చేయవచ్చు, ఆంక్షలు...
తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనకు కృషిచేస్తూ. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న నందమూరి సుహాసినికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు....
మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి, అందులో వైష్ణో దేవి ఆలయం ఒకటి..ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...