పెరుగుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ తగ్గింది... రెండు రోజులు తగ్గిన పసిడి ధర మళ్లీ నేడు తగ్గింది, అంతర్జాతీయ పరిస్దితుల వల్ల బంగారం ధర మరింత తగ్గుతోంది అంటున్నారు నిపుణులు,...
ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్నీ వణికిస్తోంది, 9 నెలలుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, భారత్ కూడా ఆరు నెలలుగా కరోనా గుప్పిట్లో చిక్కకుంది, ముందు మూడు నెలలు లాక్ డౌన్ అమలు చేశారు,...
ప్రపంచం 9 నెలలుగా కరోనాతో విలవిలలాడుతోంది, ఈ సమయంలో ఈ కరోనాకి విరుగుడుగా రష్యావ్యాక్సిన్ తీసుకువచ్చింది, ఈనెల 11న మాస్కోలో జరిగిన ప్రెస్ మీట్ లో పుతిన్ స్వయంగా ప్రకటించారు, అంతేకాదు ఆ...
చైనా నుంచి చాలా వస్తువులు మన దేశం దిగుమతి చేసుకోవడం లేదు.. మరీ ముఖ్యంగా చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన వివాదం తర్వాత చాలా వరకూ చైనా వస్తువులు మన దేశంలో బ్యాన్...
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి... దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి... ప్రస్తుతం దేశంలో అన్ లాక్ డౌన్ ప్రక్రియకొనసాగుతోంది... ఎక్కడ అయితే కరోనా కేసులు నమోదు అవుతున్నాయే అక్కడ...
కొంతమంది కన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం మనం చూస్తుంటాము... మాములుగా సాటిమనిషికి సాయం చేయని నేటి కాలంలో ఓ వ్యక్తి తాను పెంచుకున్న ఆవును ఏ విధంగా ప్రేమగా చేసుకున్నాడో ఇట్టే అర్థం అవుతుంది......
నిత్యానందస్వామి దేశ ప్రజలకు సుపరిచితమే... ఆధ్యాత్మిక ముసుగులో గతంలో ఈయన వేసిన వేశాలు ఎప్పటికప్పుడు కొత్తగా కామెడీ ట్రెండ్ ను సృష్టించడం ఈ వింత జీవికి మామూలే... అయితే తాజాగా తాను కైలాసదేశాన్ని...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తమ్ముళ్లు తలోదారి చూసుకుంటున్నారు... దీంతో రానురాను పార్టీలో సభ్యుల సంఖ్య తగ్గువస్తోంది... అయితే ఉన్న కొద్దిమందిని కాపడుకునే ప్రయత్నం కూడా టీడీపీ అధిష్టానం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...