జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఓ పక్క రాజకీయ పోరాటంలో ముందు ఉన్నారు, అయితే పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాలు లైన్ గా ఒకే చేస్తున్నారు,...
మార్చి చివరి వారం నుంచి దేశంలో స్కూల్స్ కాలేజీలు బంద్ అయ్యాయి, దీంతో విద్యార్దులు నాలుగు నెలలుగా ఇంటి పట్టున ఉంటున్నారు. దేశంలో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.
ఇక పరీక్షలు లేకుండా నేరుగా...
బంగారం ధర పెరుగుతూనే ఉంది.. దాదాపు 16 రోజులుగా బంగారం ధర పెరుగుతోంది కాని ఎక్కడా తగ్గడం లేదు, అయితే స్వల్పంగా బంగారం నేడు పెరిగింది, ఇక అరవై వేల మార్క్ చేరుతోంది...
కేరళలో పెను విమాన ప్రమాదం జరిగింది, ల్యాండింగ్ సమయంలో విమానం రన్వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో ఈ...
మన దేశంలో రైల్వే డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేయాలి అని చాలా మందికి కల, ఏ నోటిఫికేషన్ వచ్చినా లక్షల సంఖ్యలో అభ్యర్దులు అప్లై చేస్తారు, అయితే తాజాగా రైల్వే...
ముంబైలో దారుణంగా వర్షాలు పడుతున్నాయి, కుంభవృష్టి కురుస్తోంది, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజా రవాణా అస్తవ్యస్థమైంది.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, లోతట్టు ప్రాంతాలు...
మొత్తానికి వచ్చే నెల నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి, అలాగే జూన్ 12 న స్టార్ట్ అవ్వాల్సిన స్కూళ్లు మూడు నెలలు ఆలస్యంగా తెరవనున్నారు ఈ కోవిడ్ కారణంగా , అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...