ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్ట జమిలీ ఎన్నికల కోసం ఎదురు చూస్తుందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లకే...
కృష్ణా జిల్లా గాజులపేటలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ఏర్పాటు చేశారు... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హజరై మొక్కను రావిచెట్టు వేపచెట్టును నాటారు..... ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... పేదలకు...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది..ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతు న్నాయని...
పెరుగుతున్న జనాభా అవసరాలమేరకు 30 ఏళ్ల ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు... శాతవాహన వర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను తాజాగా ఆయన ప్రారంభించారు.. రాష్ట్ర గ్రామీణ...
పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలను ప్రాణాంతక కరోనా కమ్మేసింది... 160 మందికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సిబ్బంది శ్రీవారి ఆలయ అశ్చకులు కరోనా వైరస్ బారినపడిన వేళ తొలి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 1500 పడక గదుల ఆసుపత్రిని నిర్మిస్తున్నారని ఏంపీ విజయసాయిరెడ్డి తెలిపారు...ఆ ఆసుపత్రి యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారని...
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్యమలుపులు తిరుగుతున్నాయి.. రెబల్ నేత సచిన్ పైలెట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన తర్వాత అశోక్ గెహ్లాట్ సర్కార్ మైనార్టీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...