దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఏపీలో కూడా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది, అయితే దాదాపు మార్చి 20 నుంచి స్కూళ్లు కాలేజీలకు సెలవులు ఇచ్చారు, ఇక అప్పటి నుంచి...
చిలుకూరు బాలాజీ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది, కోరిన కోరికలు తీర్చే బాలాజీగా తెలంగాణ వెంకన్నగా కొలుస్తారు, అయితే స్వామి కోరిన కోరికలు నెరవేర్చడంతో 108 ప్రదిక్షణాలు కూడా చేస్తారు.. అయితే నేడు...
కరోనాతో చేస్తున్న యుద్దంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు వైద్యులు సిబ్బంది కరోనాకు బలవుతున్నారు... తాజాగా బంజారాహిల్స్ కు చెందిన ఏఎస్సై విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు..
వారం...
లడక్ సమీపంలో వాస్తవాధినరేఖ విషయంలో భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు యుద్ద వాతావరణాన్ని నియంత్రించడంపై అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఫోకస్ పెట్టింది... ఈ రెండు దేశాలమధ్య వర్తిత్వాన్ని నిర్వహించడానికి తాము...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటినుంచి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు... ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారు.
అందులో భాగంగా తాము అధికారంలోకి...
మధ్యప్రదేశ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రద్దు అయ్యాయి... షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగాల్సి ఉంది... ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని స్పీకర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...