ఈ కరోనా సమయంలో మందు బాబులకి నెల రోజులు మందు దొరకలేదు, తర్వాత సడలింపుల్లో భాగంగా మందు దుకాణాలు తెరిచారు, అయితే ఓ పక్క కేసులు పెరుగుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో తక్కువ...
బంగారం మార్కెట్లో మళ్లీ కాస్త తగ్గింది, రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర కాస్త ఈరోజు తగ్గింది, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.
దీంతో...
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ధాటికి అనంతపురం జిల్లా ప్రజలు కూడా బాధితులే. దీని నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలపాటు విధించిన లాక్ డౌన్ సమయంలో...
భారత అర్థిక కుభేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సరికొత్త గ్లాసెస్ ను మార్కెట్ లో కి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. ఈ గ్లాసెస్ ఫ్యూచర్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం... 3డీ...
కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది... వ్యాధితో బాధపడుతోన్న వైద్యులు సిబ్బందిని కూడా బలి తీసుకుంటుంది... ఇప్పటి వరకు 99 మంది వైద్యులు కరోనా వైరస్ సోకి చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.....
ఏదైనా సోషల్ మీడియా చేయగలదు, ఎవరికి అయినా సాయం చేయగలదు, తప్పుని కూడా పది మందికి తెలిసేలా చేస్తుంది సోషల్ మీడియా, నిజమే ఎక్కడో ఉన్న వారిని కూడా తెరపైకి తీసుకువస్తుంది, వారికి...
నది అంటే ఓ పెద్ద ప్రవాహం, జీవనదులు కూడా ఉంటాయి, నిత్యం నీరు పారుతూ ఉంటే ఇక వ్యవసాయానికి తాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అయితే ప్రపంచంలో ఎన్నో నదులు ఆయా దేశాల...
దేశంలో కరోనా ఫీవర్ నడుస్తోంది, ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా కరోనా గురించే, కుటుంబంలో ఎవరికైనా ఒకరికి వైరస్ సోకింది అంటే ఇక అందరూ భయపడిపోతున్నారు, తమకు లక్షణాలు ఎక్కడ బయటపడతాయా అని బెదిరిపోతున్నారు.
అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...