విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎదుగుదల ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరు రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో... ఒక వైపు జిల్లాలో పార్టీ పరిస్థితి...
రాజస్థాన్ రాజకీయాలు మరో మలుపు తిరిగింది.. స్పీకర్ ఇచ్చిన నోటీస్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ నిర్ణయించారు.. ప్రస్తుతం తన వర్గం నేతలతో జైపూర్ లో చర్చలు జరుపుతున్న పైలట్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దూకుడును పెంచారు.. రాష్ట్రంలో మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ చేస్తున్నట్లువైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఎంపీ రఘురామ కృష్ణం రాజు కంట్లో నలుసుగా మారుతున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... ఆయన లోక్ సభ సభ్యత్వానికి ఎసరు పెట్టాలని...
కరోనా మృతదేహాల వల్ల అదనపు ముప్పేమీ రాదని కాటికాపరులకు చెప్పాలి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్ని పాటించేలా చూడాలి... మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు వచ్చిన కుటుటంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులకు దూరం...
పీపీఏలను సమీక్షిస్తామంటే, అలా చేస్తే పెట్టుబడులు రావంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొర్లి దొర్లి ఏడ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇవ్వాళ 8 రాష్ట్రాలు మన దారిలో నడుస్తున్నాయి. తాజాగా గుజరాత్...
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలికి కాబోయే ఇద్దరి పేర్లను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.... గవర్నర్ కోటలో ఖాళీగా ఉన్న రెండు
శాసన మండలి...
ఏపీలో నిరుద్యోగితను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది... ఇందులో భాగంగా డిగ్రీ కోర్సులను ఉద్యోగ అథారితంగా తీర్చిదిద్దారు... పదినెలల అప్రెంటీస్ ను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...