రాజస్థాన్ లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి... రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవలే ముఖ్యమంత్రి అశోక్ గహ్లెత్ ఆరోపించిన విషయం తెలిసిందే... ఇదిలా ఉండగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...
ఏపీ స్పీకర్ గా రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ తరపున కీలక భూమిక పోషించే తమ్మినేని దూకుడు ఇప్పుడు ఆయనకు కలిసొస్తుంది... మంత్రి కావాలనుకుని ప్రస్తుతం...
రిలయన్స్ జియోలో దాదాపు 25.09 శాతం వాటాలను విక్రయిస్తూ రిలయన్స్ చేసుకొన్న డీల్స్ వేగంగా అమల్లోకి వస్తున్నాయి ఇప్పటికే వీటిల్లోనాలుగు డీల్స్ నుంచి 30,062 కోట్లు అందినట్లు ఆ సంస్థ నిన్న సెబీకి...
ఇప్పటికీ చాలా మంది పేదలకు, ,చదువుకి దూరంగా ఉన్న వారికి కరెన్సీ గురించి పెద్దగా తెలియదు, ఏకంగా మన దేశంలో పెద్ద నోట్లు రద్దు అయిన విషయం తెలిసిందే, అయితే చాలా మంది...
ఈ కరోనా సమయంలో కూడా వ్యాపారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు, అనేక కొత్త ప్రొడెక్టులు తీసుకువస్తున్నారు, శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు ఇలా అనేక రకాల కొత్త ప్రొడక్టులు వస్తున్నాయి, ఇటీవల బంగారం వెండి...
కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్లపై నిషేధం విధించింది, ఇందులో అన్నీటికంటే బాగా ఎక్కువ చర్చించుకునేది టిక్ టాక్ గురించే, కోట్లాది మంది యూజర్లు ఈ యాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు,...
బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది, గడిచిన రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ నేడు కూడా తగ్గింది... సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30...
ఈ వైరస్ లాక్ డౌన్ వేళ చాలా వరకూ రెస్టారెంట్లు మాల్స్ మూసివేశారు, దీంతో ఎక్కడా ఏమీ ఓపెన్ కావడం లేదు.. ఇటు ఆతిధ్య రంగం హోటల్ రంగం దారుణంగా పడిపోయాయి, వ్యాపారాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...