ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కాన్వాయ్ ప్రమాదం కలకలం రేపుతోంది... హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహణం టైరు ఒక్కసారిగా పేలిపోయింది... దీంతో వాహణం...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొద్దికాలంగా వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని సైకిల్...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో ప్రధాన ప్రతిపపక్ష తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు... పాఠకులకొరకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్స్ యధావిధిగా...
ఎన్నికలకు ముందు జగన్ మోహన్...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో అత్యంత కీలకమైన సంక్షేమ పథకం ఇళ్ళపట్టాల పంపిణీ అని చెప్పుకొచ్చారు... ఈ పథకాన్ని అమలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు...
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు అలాగే అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.. అయితే ఇదే క్రమంలో...
ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువెళ్తారని తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు......
బంగారం ధర మళ్లీ తగ్గుతోంది ..మార్కెట్లో బంగారం ఇప్పుడు తగ్గడంతో శ్రావణం కోసం బంగారం కొనాలి అని అనుకునే వారు హ్యాపీగా కొనేందుకు సిద్దం అవుతున్నారు, చాలా రోజులుగా వరుసగా పెరిగిన బంగారం...
పులివెందుల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది... 7వ తేదిన జగన్ సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారని ఆరోజు రాత్రి వైఎస్ అతిథి గృహంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...