తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. ఈ సమయంలో హైదరాబాద్ పరిధిలో కేసులు భారీగా పెరుగుతున్నాయి, అందుకే ఇక్కడ కేసులు పెరుగుతున్న కారణంతో పూర్తిగా లాక్ డౌన్ విధించాలి
అని చూస్తున్నారు, ఇక తాజాగా...
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పేదలకు ఇప్పటికే కేంద్రం సాయం అందిస్తోంది, అలాగే రేషన్ కూడా అందిస్తోంది, తాజాగా వైట్ రేషన్ కార్డ్ దారులకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది,...
ప్రధాని నరేంద్రమోదీ ఆరవ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, ఇది పండుగల సీజన్ అని అతి జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, అన్ లాక్ 1లో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారని ఇప్పుడు ఉండద్దు...
దాదాపు చైనాకి చెందిన 50కి పైగా యాప్స్ భారత్ లో నిషేదించారు... ఇక రెండు మూడు రోజుల్లో అవి కనిపించవు.. అయితే సేమ్ ఇవి వాడటం అలవాటు అయ్యాయి అని మరి వాటిలా...
ఇప్పుడు వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది, ఈ సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు చాలా వరకూ లాక్ డౌన్ అమలు చేయాలి అని అందరూ కోరుతున్నారు, అందుకే లాక్ డౌన్ అమలు...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ స్ధాపించి 2014 లో ఆయన బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఈ సమయంలో ఆయన పోటీ చేయలేదు, ఇక 2019 ఎన్నికల్లో ఆయన...
లాక్ డౌన్ నుంచి కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది, తాజాగా అన్ లాక్ 2 నడుస్తోంది, తాజాగా దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు.కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రం...
అన్ లాక్ 1 ఇక నేటితో ముగుస్తుంది.. జూలై 1 నుంచి అన్ లాక్ 2 పిరియడ్ నడుస్తుంది, ఇక కేంద్రం తాజాగా దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది, ఎలాంటి నిబంధనలు ఉంటాయో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...