పసిడి ధర భారీగా పెరుగుతోంది, ఇప్పటి వరకూ తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా భారీగా పరుగులు పెడుతోంది. ఇక బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని...
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణను షురు చేసింది.. ఈ ఆపరేషన్ కు టీడీపీ వెలవెలబోతుంది... ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చాలా మంది ద్వితియ శ్రేణి నాయకులు వైసీపీ...
దేశంలో కరోనా వైరస్ విజృంబిస్తోంది... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది... తాజాగా కరోనాతో ఒక ఎమ్మెల్యే మృతి చెందారు... డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ కరోనాతో...
పేదల ఇళ్ల స్థలాల నెపంతో రాష్ట్ర ప్రభుత్వం భూదందాకు తెరలేపిందని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆరోపించారు... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా...
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... మనుషుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి... కానీ తన దగ్గర అలాంటి నడవవు అన్నట్లు ప్రవర్తిస్తుంది కరోనా మహమ్మారి... డ్రాగన్...
సంవత్సర కాలంలో రైతులు మృగశిర కార్తి కోసం ఎదురు చూస్తుంటారు ఈ కార్తి వర్షాదార పంటలను వేసుకునే రైతులు తమ భూములను సిద్దం చేసుకోవడం, విత్తనాలను సరిచూసుకోవడం వంటివి జరుగుతుంటాయి ఈ కార్తికి...
ఆన్ లాక్ 1.0లో భాగంగా దేశ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి... కానీ ప్రజలు మాత్రం షాపింగ్ చేసేందుకు, తినడానికి ఇంట్రెస్ట్ చూపించకున్నారు.... దీంతో ఫస్ట్ రోజు షాపింగ్ మాల్స్...
ఒక వైపు కరోనా మహమ్మారి వైరస్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండగా మరోవైపు ఆ వ్యాధి ముసుగులో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే బాధితులనుంచి ముక్కుపిండి మరీ లక్షల్లో వసూల్లూ చేస్తున్నాయి..
తమకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...