సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ... ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశ వ్యాప్తంగా చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి.... ఫొలం దారి విషయంలో టీడీపీ వర్గీయుల పై వైసీపీ వర్గీయులు దాడి చేశారు...
ఏపీలో మూడు రాజధానులు... విశాఖ నుంచి పారిపాలన మరో సారి తెరమీదకు వచ్చింది... మే నెలలోనే ముందుగా రాజధాని తరలింపు కార్యక్రమం చేపట్టాలని భావించిన జగన్ సర్కార్ అందుకు పరిస్ధితులు అనుకూలించకపోవడంతో ఆలోచన...
వైసీపీలో ముందు నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటూ వచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి, అందుకే ఆయనని నేరుగా రాజ్యసభకు పంపారు వైయస్ జగన్, ఇక వైసీపీ లో జగన్...
ఈ వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు, రిచ్ పూర్ అనే భేదం కూడా లేదు.. ఎవరికి అయినా వస్తోంది, ఇక వైరస్ వచ్చిన వారితో ఉంటే చాలు సులువుగా అంటుకుంటోంది, ఇక...
ఈ వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ మరోసారి కేంద్రం పొడిగించింది, జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించినట్లు కేంద్రం ప్రకటన చేసింది...పలు మార్గదర్శకాలు లాక్ డౌన్ 5.0 లో ఇచ్చింది...
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటికే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తోంది, నవరత్నాలను కూడా అమలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా ఏడాదిలోపు ఇచ్చిన హమీలు నెరవేరుస్తున్న సర్కారుగా పేరు తెచ్చుకుంది.....
ఈ మండే ఎండలతో అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, ఉక్కపోత తట్టుకోలేకపోయారు, తాజాగా వాతావరణ శాఖ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని ఎదురుచూశారు, ఇక గుడ్ న్యూస్ చెప్పేసింది వాతావరణ శాఖ,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...