మంత్రాలయం నియోజికవర్గం తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ రౌడీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నారా లోకేశ్ అన్నారు... దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు... కక్ష సాధింపు...
పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని చంద్రబాబు అని ఉంటే ప్రజల...
నివారించగల వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఇచ్చే వ్యాక్సిన్లు గత ఏడాది 20 మిలియన్ పిల్లలకు పూర్తిగా అందలేదు.. గత ఏడాది 19.4 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందలేదని ప్రపంచ ఆరోగ్య...
పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబులు జనసేన పార్టీ తరపున ఏపీ రాజకీయాలు చేస్తున్నారు... కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు... ఓటమి తర్వాత జనసేన పార్టీ బీజేపీతో చేతులు కలిపింది... దీంతో...
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు అని అందరికి తెలిసిందే... ప్రస్తుతం కేవీపీ గురించి ఒక వార్త వైరస్ అవుతోంది.. ఇక నుంచి ఆయన ఏపీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు... ఆయన అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే చేసిన తొలిపలుకుల్లో కీలకమైంది......
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నాటినుంచి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు కూడా తెచ్చుకుంది... ఆ పేరు ఇప్పటికి అలాగే ఉంది... సెగ్మెంట్ ప్రజలు మాజీ దివంగత...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి అయిన సంగతి తెలిసిందే... అయితే ఏడాది పూర్తి అయిందో లేదో అప్పుడే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...