తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు వ్యవహారం చిక్కుముడిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే....
తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా...
BRS MLA Ticket First List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు పార్టీ...
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "యువగళం సభలో నేను, మా టిడిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని పోలీసులు వివిధ...
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇసుకాసురుడు పేరుతో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...
ఖమ్మం జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని...
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమర్పించారని రుజువవ్వడంతో తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల(Gadwal) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy)పై తెలంగాణ హైకోర్టు గురువారం అనర్హత వేటు వేసింది. కృష్ణమోహన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...