ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇటీవలే టీడీపీ నేత లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు....
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎక్కడికక్కడ పార్టీ ఎదురీత ధోరణిలోనే పయణిస్తోందని చర్చించుకుటున్నారు విశ్లేషకులు...
దీంతో పార్టీని బతికించుకోవడం కోసం...
ఏపీలో కరోనా వైరస్ నృత్యం చేస్తోంది... తాజాగా మరో 67 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1717 కేసులు నమోదు అయ్యాయి...
ఇందులో...
వాళ్లందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు, అయితే ఈ వైరస్ వారిపై పంజా విసిరింది, ఏకంగా 28 మంది కూరగాయలు అమ్మేవారికి వైరస్ సోకింది, దీంతో అందరూ షాక్...
కరోనా వైరస్ ఎదుర్కునే విషయంలో డాక్టర్లు ముందు వరుసలో ఉన్నారు... అందుకే డాక్టర్లను దేశ ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు... అయితే అలాంటి గౌరప్రదమ వృత్తికి మచ్చ తెచ్చాడు ఒక డాక్టర్ రెండు రోజుల...
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో నిన్నటినుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి... షాప్ వద్ద కేవలం ఐదు మంది మాత్రమే ఉండేలా సూచించింది.. అయితే లాక్ డౌన్...
మద్యం దుకాణాలు లాక్ డౌన్ పెట్టినప్పటినుంచి మద్యం ప్రియులకు మందు లేక ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు... లాక్ డౌన్ సడలింపుతో జనం జాతర అరంభం అయింది... మరో వైపు మద్యం...
ఈ వైరస్ తో ప్రపంచంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 36 లక్షల మందికి వైరస్ సోకింది, ఇక విదేశాలలో కూడా చాలా మంది చిక్కుకుపోయారు, ముఖ్యంగా వలస కూలీలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...