మన దేశంపై కరోనా పంజా విసిరింది అనే చెప్పాలి, ఇప్పటికే 42 వేల కేసులు నమోదు అయ్యాయి, ఇక కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా బాగానే నిలువరించాయి అని...
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత హల్ చల్ చేశాడు... ఇటీవలే తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం చెందాడు వైసీపీ...
చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ లను వైసీపీ గెలుచుకుంది... అయితే ఇప్పుడు కుప్పం ప్రజలు...
మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం మద్యం ధరను 25శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే ఒక మద్యం బాటిల్ ధర 300 ఉంటే 25 శాతం ధర పెంచితే...
జనసేన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారో క్లారిటీ ఇచ్చారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ... తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఫుల్ టైమ్ పాలిటిక్స్...
ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోటగా పిలిచేవారు కానీ 2019లో జగన్ సునామితో ఆ కంచుకోట బద్దలు అయింది... ఈ జిల్లాలో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని తమ అడ్డాగా మర్చుకుంది......
ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు రాజకీయాలు వెడెక్కుతున్నాయి అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే టీడీపీ నేతలు అధికార నాయకులపై విమర్శలు చేస్తున్నారు... తాజాగా...
కరోనా వైరస్ విజృంభనతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నగరంలో నిలిచిపోయింది. ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల నామినేషన్ ప్రక్రియ పూర్తయి ఏకగ్రీవాలు కూడా తేలిపోవడంతో మున్సిపాల్టీల పరిస్థితి, పంచాయతీల విషయంలో తొలి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...