ఏపీలో ఈ కోవిడ్ వైరస్ పై పరీక్షలు ఎక్కువ జరుగుతున్నాయి అని, దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తున్న స్టేట్ కూడా ఏపీ అని తెలిపారు ఆయన ..ఇప్పటి వరకు లక్షా 2వేల 460...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే ప్రతీ స్టేట్ లో రేషన్ పేదలకు వైట్ కార్డ్ హోల్డర్ కు అందిస్తున్నారు, ఈ సమయంలో కచ్చితంగా సామాజిక దూరం...
తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదని లోకేష్ అన్నారు. అందుకే మేడే అన్నది విశ్వవ్యాప్త వేడుక అయ్యిందని తెలిపారు...గతంలో తాను మంత్రిగా...
శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు... ఈమేరకు ట్వీట్ కూడా చేశారు.. కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో దిక్కుతోచడం లేదాయనకు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... తాను రేపు ఉదయం 9 గంటలకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడూతూ తాను...
ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది, తాజాగా కేంద్రం వలస కూలీలు , కార్మికులు విద్యార్దులు, టూరిస్టులు వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు...
కరోనా మహమ్మాతో పెరూరులోని మిగల్ క్యా స్ట్రో జైలులో పెద్ద దుమారం చలరేగింది...కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలతో భయాందోళనకు గురిఅయిన ఖైదీలు తమను విడుదల చేయాలంటు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు...
పెరులో...
ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన జనసేన పార్టీ తాలూకు విభాగాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.. ఇప్పటికే యువసేన తాలూక జాడలుకనిపించకున్నాయి... పవన్ ప్రారంభించిన పార్టీలో జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించి తిలివైన చాకులాంటా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...