ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బ్రతికి ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియడం లేదు.. అయితే ఆ దేశం మాత్రం ఆయన బతికే ఉన్నారు అని తెలిపింది, ...
మొన్న మన భారత దేశానికి అతిధిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం, మన దేశంలో ఎన్నో ఏర్పాట్లు చేశారు.. అద్బుతమైన ఆతిధ్యం ఇచ్చాం, అయితే అమెరికా ఇప్పుడు వైరస్ సమయంలో ఇబ్బందుల్లో...
మన దేశంలోనే కాదు అన్నీ దేశాల్లో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.. ఇక దుబాయ్ లో కూడా ఇలాంటి పరిస్దితి ఉంది, తాజాగా అక్కడ పని చేస్తున్న ఓ హైదరాబాదీ డాక్టర్ ఈ...
ప్రపంచం అంతా ఈ వైరస్ తో బిక్కు బిక్కుమంటోంది... అందరూ సాయం కోసం ఎదురుచూస్తున్న సమయం.. ఈ సమయంలో కూడా కొందరు మూర్ఖులు ఉగ్రవాదులు దాడులకు సిద్దం అవుతున్నారు.
దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది .. ఇప్పటికే గ్రీన్ జోన్లు అలాగే వైరస్ ఫ్రీ ఉన్న చోట్ల మినహాయింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో తాజాగా కొన్ని...
లాక్ డౌన్ వేళ ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. టూరిస్టులు అలాగే విద్యార్దులు వలస కార్మికులు.. ఈ సమయంలో దాదాపు 40 రోజులుగా ఎక్కడి వారు అక్కడే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...