బల్వందర్ పూర్ అనే గ్రామంలో ఈ వైరస్ తగ్గాలి అని, దీని తీవ్రత తగ్గితే మొక్కులు ఇస్తాము అని మొక్కుకుంటున్నారు జనం, అయితే అక్కడ గ్రామ దేవత ఆలయంలో మొత్తం వేప ఆకులు...
అవును లాక్ డౌన్ వేళ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు, అలాగే వ్యాపారులు ఇళ్లకు పరిమితం అయ్యారు, ఈ సమయంలో విద్యార్దులకి కూడా మార్చి నుంచి జరగాల్సిన పరీక్షల కూడా వాయిదాపడ్డాయి, అయితే...
ఈ వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది.. ఈ సమయంలో కేసుల సంఖ్య పెరుగుతోంది, ఇప్పటికే 29 వేల పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అయితే మహారాష్ట్రాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి,...
దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడు ఆ వెంకన్న, ఆయన కొలువై ఉన్న తిరుమల ఆలయంలో భక్తులు తాకిడి లేదు, దాదాపు నెల రోజులుగా లాక్ డౌన్ తో వెంకన్న దర్శనం...
వరదలొస్తాయని సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు... సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని అన్నారు... అయితే కరోనా విషయంలో...
ఏపీలో మద్యం అమ్మాకాలు పై సర్కార్ ప్రత్యేక దృష్టి సాదిస్తోంది... లాక్ డౌన్ సమయంలో వెయ్యి రూపాయలు ధర ఉన్నమద్యం బాటిల్ బ్లాక్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.,.. మరో వైపు కొంత...
విశాఖ బీజేపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి... విశాఖను మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తన సొంత ప్లేస్ గా భావిస్తున్నారు... 2019 ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచి ఓటమి చెందినా కూడా వచ్చే ఎన్నికల...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవలమీద కాలు మోపి పయణిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే మరో వైపు ట్విట్టర్ ద్వారా పాలిటిక్స్ చేస్తున్నారని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...