ఈ కరోనా టైమ్ లో బయట రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులు తెరుచుకోలేదు, ఈ సమయంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యం కల్పించారు, దీంతో చాలా మంది మెట్రో సిటీల్లో...
కరోనా భయం ప్రజల్ని చాలా బయపెడుతోంది, ఎక్కడో ఉండే కంటే ఇంటి పట్టున ఉండి గంజి తాగడం మేలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు, ఇక ఈ కరోనా బెంబెలెత్తిస్తోంది జనాలని,...
మన దేశంలో మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది, ఈ సమయంలో ప్రజా రవాణా పూర్తిగా బంద్ చేశారు విమానాలు రైళ్లు బస్సులు ఆటోలు వ్యానులు ఇలా ప్రజలను తీసుకువెళ్లే ...
నిజమే సూక్తులు మంచి మాటలు, నాలుగు మంచి వాఖ్యాలు చెప్పేవారు ఎక్కువగా చెప్పే మాట ఒకటి ఉంది, మంచిగా బతకాలి అని అనుకునేవారు బతికుంటే బలుసాకు అయినా తిని బతకచ్చు అంటారు.. అయితే...
ఇప్పుడు ఏటీఎంలు వచ్చిన తర్వాత బ్యాంకులకి వెళ్లి నగదు తీసుకునేది తగ్గిపోయింది.. చాలా వరకూ ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకుంటున్నారు, అంతా స్మార్ట్ యుగం కాబట్టి స్మార్ట్ గానే ట్రాన్సేక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా...
ఈ వైరస్ తో అతి దారుణంగా ప్రపంచం పరిస్దితి మారిపోయింది. ఎవరూ బయటకు రాలేని పరిస్దితికి వచ్చారు, అయితే వైరస్ గురించి ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ లాక్ డౌన్ మే 3తో...
అసలే కరోనా సమయం చేతిలో ఉన్న నగదుతోనేచాలా మంది కొన్ని సరుకులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు, ఈ సమయంలో బ్యాంకు ఖాతాల్లో ఉన్న పూర్తి నగదు తీసుకుంటున్నారు.. ఏటీ ఎం నుంచి మినిమం...
ఈ వైరస్ తో చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు, మరీ ముఖ్యంగా కూలి పని చేసుకునే వారు వారికి పనిలేక ఉపాది లేక చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమయంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...