ప్రస్తుతం ఏ ఒక్కరిని అడిగినా కూడా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు... చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు విజృంబిస్తోంది... ఈ వైరస్ దాటికి అర్థిక దేశాలైన అమెరికా, ఇటలీ వంటి...
విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గాజువాకకు చెందిన ఒక చికెన్ వ్యాపారస్తుడికి కరోనా పాజిటివ్ వచ్చింది... దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు... ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు వ్యాపారి చికెన్...
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించే ఆలోచలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి... కరోనా వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉంది...
ఈ పరిస్థితిలో ఈనెల 14న లాక్ డౌన్ ను...
గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం కాస్త పరుగులు పెట్టింది... దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి......
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి... తాజాగా మరో 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కు చేరింది తాజాగా గుంటూరు జిల్లాలో 8...
కరోనా మహమ్మారి అందరిని భయపెడుతోంది, దీనికి కులం మతం అనే భేదాలు ఏమీ లేవు .. అందరికి ఇది సోకుతోంది. చిన్నపిల్లల పై ఇది అంత ప్రభావం చూపించదు అని అనుకున్నారు.. కాని...
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వాటిపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని...
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా అన్నారు... కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తున్నామని తెలిపింది..
ఈ సంగ్రామంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...