కరోనా పెద్ద విషయం కాదని అది జ్వరం లాంటిదే అని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహరెడ్డి అన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తు చేశారు......
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి... కానీ ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్...
ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు టీడీపీ నేత లోకేశ్... ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరప్ ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది... కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంలో మృతుల సంఖ్య పెరుగుతోంది...మన దేశంలో కూడా...
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్షన్ మంత్రం బాగా పనిచేస్తోంది... టీడీపీకి పునాదులని ఎవరినైతే భావిస్తారో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు ట్రై చేస్తోంది...దీన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు.. ఈక్రమంలో గడిని...
రాజకీయం రాజకీయమే....రక్త సంబంధం రక్త సంబంధమే.... అధికారం కోసం రక్త సంబంధాలను పక్కన పెట్టిన రోజులుగా నేటి రాజకీయాలు తయారు అయ్యాయి.... కొత్త తరహా రాజకీయాలు ఏం కాకపోయినా ఇప్పుడు ఇదే ఏపీలో...
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి... లీడర్ షిప్ అనేది వారసత్వంగా వచ్చేది కాదు... అలా అని కొని తెచ్చుకునేది కూడా కాదు... ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి కొండంత భరోసా...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా... ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు పట్టు సాధించాలని చూస్తునే ఉన్నారు... కానీ సాధించలేక పోతున్నారు... ఎప్పుడు ఎన్నికల జరిగినా సరే ప్రజలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...