హైదరాబాద్ మహానగరం చుట్టూ 10 వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్నదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను...
2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా తప్పకుండా ఎగరబోతోందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గాజువాకలో వారాహి విజయయాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత స్పీడ్ తగ్గించింది. బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన వేదిక...
టీడీపీ యువనేత యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమరావతి ఆక్రందన పేరిట అమరావతి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి...
తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పేరున్న లీడర్లు పార్టీని వీడుతుండగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర...
ప్రస్తుతం ఏపీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ వైసీపీ మినిస్టర్స్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పాత్ర క్రియేట్ చేసి హేళన చేశారని మంత్రి ఆరోపించిన విషయం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి విజయయాత్ర విశాఖలో గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17 వరకు కొనసాగనున్న యాత్ర షెడ్యూల్ను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు జనసేన...
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ సీఎం జగన్పై మరోసారి నిప్పులు చెరిగారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖలో జగదాంబ సెంటర్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...