అసెంబ్లీ, రెవిన్యూ డివిజన్, జిల్లా స్థాయిల వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు...
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న దీక్ష నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది... అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన నాటినుంచి...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది... తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది... దీంతో రాష్ట్రం మొత్తంమీద కరోనా సోకిన వారి సంఖ్య 44కు చేరింది... కుత్బుల్లాపూర్ కు...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే రోజు రోజు కరోనా కేసుల పాజిటివ్ సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది... ఆరవ తరగతి నుంచి...
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే... ఈ వైరస్ ఒకరినుంచి మరోకరికి వ్యాపిస్తుంది.... అందుకే ఎవరితో అయినా మాట్లాడాలి అంటే కనీసం రెండు మూడు మీటర్ల దూరంలో...
దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే... ఎట్టిపరిస్థితిలో ప్రజలు బటకు రాకూడదని కండీషన్స్ పెట్టింది... అలాగే ప్రజల నిత్యవసర వస్తువులు కొనుగోలు విషయంలో కూడా షాపింగ్ మాల్స్ కఠిన...
తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే ఏదైనా అత్యవసరం అయితే సరుకులు లేదా కూరగాయలు పాలకు వెళ్లే అవకాశం కల్పించారు.. ఆ సమయంలో మాత్రమే ...
పరిస్దితి ఇలాగే ఉంటే ఇంకా లాక్ డౌన్ సమయం పొడిగించే అవకాశం ఉంటుంది అంటున్నారు ఉన్నత ఉద్యోగులు, ఎందుకు అంటే రోడ్లపైకి జనం రాకుండా ఉంటే కచ్చితంగా ఈ 21 రోజుల్లో కరోనాని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...