దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా పై పెద్ద యుద్దమే జరుగుతోంది, ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని చెబుతున్నారు పోలీసులు, ఎక్కడికక్కడ పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటుచేసి ప్రజలని రోడ్లపైకి రానివ్వడం లేదు, ...
దేశంలో సోషల్ మీడియాలో నిత్యం కోవిడ్ గురించి కొన్ని వందల వేల వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోలేకపోతున్నారు జనం... అందుకే ప్రజలకు వాస్తవాలు తెలిసేలా...
దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది... ఏప్రిల్ 14 వరకూ దేశంలో ఎలాంటి షాపులు తీయరు ..ఎలాంటి వ్యాపారాలు జరగవు.. ఎలాంటి కొత్త వ్యాపారాలు ఇప్పుడు ఉన్న వ్యాపారాలు సాగవు, ఇక సభలు...
కొత్త సంవత్సరం ఉగాది సందడి లేదు.. తెలంగాణలో కోవిడ్ వ్యాధి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలు.. ఎక్కడా హడావుడి లేకుండా ఇంట్లోనే పూజలు చేసుకున్నారు, కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడా...
ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇచ్చే పత్రం తీసుకుని ఊరు వెళ్లిపోవచ్చు అనుకున్నారు, కాని సీన్ మారింది తెలంగాణ పోలీస్ బాస్ దానికి ససేమీరా అన్నారు, ఆ పత్రాలు పనికిరావు దానికి అనుమతి లేదు...
స్పెయిన్ లో కూడా కరోనా మరణాలు మరింత పెరుగుతున్నాయి, నిన్న ఒక్కరోజు ఏకంగా 738 మంది మరణించారు, ఇక ఇదే విషయాన్ని అక్కడ పత్రికలు చెబుతున్నాయి, మొత్తానికి అత్యంత దారుణంగా పరిస్దతి...
ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై అందరూ పోరాటం చేస్తున్నారు... వాస్తవంగా దీనిని యుద్దమే అని చెప్పాలి... ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. లేకపోతే ఈ వైరస్ సులువుగా వస్తుంది అని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది,...
కరోనా విషయంలో చాలా మంది దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదు అందుకే ప్రభుత్వం కూడా సీరియస్ అవుతోంది.. కచ్చితంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ పాటించాల్సిందే, ఈ సమయంలో దీనిని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...