Harish Rao | సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా అధికారులు దాదాపు 73 ప్రశ్నలు అడగనున్నారు. ఈ నేపథ్యంలో తమ గోప్యమైన...
అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ అరెస్ట్ కావడం అంటూ జరిగితే కేంద్రంలో ప్రధాని పీఠానికి మోదీ రాజీనామా చేయక...
అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గుర్రుమన్నారు. అదానీ అవినీపరుడని తెలిసిన వెంటనే కెన్యా వంటి చిన్న దేశామే.. అతనితో చేసుకున్న అన్ని ఒప్పందాలు...
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించారు. తాజాగా ఈ విషయంపై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. హైకోర్టు...
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక...
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ఎన్నికల సమయంలో బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు కనీస మద్దతు...
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్(Mahesh Kumar Goud) అధ్యక్షతన ఈరోజు గాంధీభవన్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల గురించి,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...