ఏపీ సీఎం జగన్ వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగిందని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu) విమర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్...
కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి అసెంబ్లీ సమావేశాలు జరిపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన దుర్మార్గుడు కేసీఆర్(KCR) అని...
రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్ల మధ్య బంధం ఉందని అన్నారు....
సినిమాలను, రాజకీయాలను వేరు వేరుగా చూడాలని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర...
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోగా ఫ్యాన్స్ను అలరించిన బన్నీ త్వరలోనే ఎన్నికల ప్రచారం...
మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామయ్య జోగయ్య(Harirama Jogaiah) రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖ రాశారు. అయితే ఈసారి వైసీపీ ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఏ సామాజికవర్గం వారు...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు అన్నారు. అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో మాట్లాడిన రాజాసింగ్.. ఇంటా బయటా తనను...
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సాక్షిగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి, భూముల విలువను చంద్రబాబు గుర్తించారని తెలిపారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...