కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది, ప్రభుత్వాలు కూడా అనేక కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి, ప్రజలకు ఆంక్షలు పెడుతున్నారు, రోడ్లపై తిరగనివ్వడం లేదు, మొత్తానికి అన్నీ వ్యాపార...
కరోనా వైరస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో భయబ్రాంతులకు గురి చేస్తోంది.... ఈ క్రమంలో ఏపీలో కంటే తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది....
తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత నారాలోకేశ్... నెలకి హైకోర్టు లో ఆరు మొట్టికాయలు, సుప్రీంకోర్టులో మూడు తలంటులు...
కరోనా పేరుతో నిత్యవసర వస్తువుల ధరను పెంచి వ్యాపారస్తులు సొమ్ముచేసుకుంటున్నారు.. పది 20 రూపాయలు ఉన్న నిత్యవసర వస్తువు ధర వందకు పైగా పెంచి అమ్ముతున్నారు దీనిపై సర్కార్ సీరియస్ అయింది... ...
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కొంత ఊపిరి పీల్చుకున్నట్లే అనిపిస్తోంది... పైకి గంభీరంగా ప్రకటనలు చేయకున్నప్పటికీ లోలోపల స్థానిక సంస్ధల ఎన్నికల వాయిదా పడటంతో వారు ఆనందపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఎన్నికల్లో ఒకవేళ ఓటమి...
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఉగాదికి ఉచిత ఇళ్లపట్టాలు ఇవ్వరు అని అందరూ భావించారు.. సీఎం జగన్ కూడా దీనిపై ఇక ఏమీ చేయలేరు అని అనుకున్నారు. కాని కరోనా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు... ఎప్పటి నుంచో పులివెందుల సెగ్మెంట్ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట... ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...