కొద్దిరోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని వార్తలు...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ప్రస్తుతం ఉండేదెవరో ఊడేదెవరో అర్థం కానీ పరిస్థితి నెలకొంది... ఉదయం పార్టీ తరపున తమ వాయిన్ ను బలంగా వినిపించిన తమ్ముళ్లు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ మంగళగిరికి గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో...
వచ్చే ఎన్నికల్లో లోకేశ్ కుప్పం నుంచి...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లనున్నారు ఈనెల 27న... అయితే ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే పనిలో ఉన్నారు.. అలాగే...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్బంలో రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.. అయితే దీనికి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు కాని ఏపీ ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు..
దీనిపై...
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిజీ బిజీగా ఉన్నారు, ఇప్పటికే పలువురు రాజకీయ నేతలను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చొబెడుతున్నారు.. వరుసగా సీఎం జగన్ ఇప్పుడు కేజ్రీవాల్ కు సీఎం పీఠం...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగిసింది, ఇక నిన్న రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు.. వరుసగా నేతలను కలుస్తూ వచ్చిన ట్రంప్.....
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుపై వరుస ట్వీట్లు చేశారు.. చంద్రబాబు నాయుడు కళ్లల్లో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుందని ఆరోపించారు... పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...
లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను(Congress Manifesto) విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో దీనిని రూపొందించింది. రాష్ర్ట...