గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది... భారీగా పెరిగింది... దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి...
అంతర్జాతీయ...
భారతదేశంలో కరోనా వైరస్ సాంకేతికంగా రెండో దశలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టికేంద్రీకరిస్తుంది...ఒక వైపు రెండోదశ తాలూకా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మూడోదశలో తీసుకోవాల్సి చర్యలకు...
బ్రహ్మం గారు తన కాల జ్ఞానంలో చెప్పినవి చాలా వరకూ జరిగాయి, అయితే నేడు కరోనా వైరస్ వ్యాప్తితో మరిన్ని కళ్ల ముందు జరుగుతున్నాయి అంటున్నారు చాలా మంది , నిజమే ఎందుకు...
తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తోంది , ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు అధికారులు, పెద్ద ఎత్తున స్కూల్లు కాలేజీలు హస్టల్స్ అన్నీ మూసేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా తీసుకువచ్చారు, అయితే తాజాగా...
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, ఈ సమయంలో చాలా మంది బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు...మన దేశంలో చాలా వరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి.. ఇప్పటికే నాలుగు మరణాలు సంభవించాయి,...
10 నెలల్లో 50 వేల కోట్లు అప్పు చేసి దేశంలోనే అప్పులు చేసి ప్రజల్ని ముంచే ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉన్నారని...
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తుంది.. ఇప్పటివరకు ఏపీలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.... అయితే...
ఏపీలో కరోనాను కట్టడి చేసేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నామని, పలుచోట్ల ఇప్పటికే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...