తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా వరకూ హస్టల్స్ ఉన్నాయి, ఇందులో అమీర్ పేట ఎస్సార్ నగర్ లో దాదాపు 900 వరకూ హస్టల్స్ ఉన్నాయి.. అయితే కాలేజీలు స్కూల్లు ఇనిస్టిట్యూట్స్ మూసివేశారు...
ఏపీలో కరోనా వైరస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ఒకే ఒక్క పాజిటీవ్ కేసు నమోదు అయింది.. ఆస్పత్రిలో ప్రత్యేకంగా అతనికి చికిత్స అందిస్తున్నారు, అయితే ఇప్పుడు స్ధానిక సంస్ధల...
పేరాసిట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా అన్నారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.... రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి చంద్రబాబు నాయుడు నెట్టి పోయారని ఆరోపించారు....
ఓటమి భయంతో రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, యామినీబాల టీడీపీకి గుడ్ బై చెప్పి నేడు ముఖ్యమంత్రి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల టీడీపీకి గుడ్ బై చెప్పి...
కరోనా వైరస్ పేరు చెబితే ఇప్పుడు అందరూ వణికి పోతున్నారు, అయితే దేశ వ్యాప్తంగా 151 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, దీంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.. ఎక్కడికక్కడ ఈ...
మన దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి... దీంతో ఇటు డాక్టర్లు కూడా కొన్ని చోట్ల రోజూ 12 నుంచి 14 గంటలు పని చేస్తున్నారట, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరిస్దితి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...