ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... జగన్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు......
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు, మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలి అని ఆయన కాంక్షించారు, అయితే ఇక్కడ అమరావతిలో హైకోర్టు తాత్కాలికంగా నిర్మించారు.. అక్కడ...
ఏపీలో జరుగబోయే పదోతరగతి పరీక్ష షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు... ఈ పరీక్షలు 2020 మార్చి 23 నుంచి మొదలై ఏప్రిల్ 8వరకు జరుగనున్నాయని తెలిపారు.. ...
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయన సోదరి వైయస్ షర్మిలకు కేంద్రమంత్రి పదవి ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే గతంలో కూడా ఆయన షర్మిలమ్మకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. కొత్త పథకాలు తీసుకువస్తున్నారు... దీని వల్ల పేదలకు బాగానే ఉంది.. లబ్దిదారులు బాగానే ఉన్నారు, అయితే...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. తాజాగా నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు బెదిరింపులకు దిగారట... కార్యకర్తలకు గౌరవం ఇవ్వకుంటే సంగతి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రెచ్చిపోయారు... ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు క్యాష్...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సొంత గూటికి చేరేందుకు సిద్దమయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... గత ఎన్నికల్లో ఆళ్లగడ్డనుంచి టీడీపీ తరపున పోటీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...