కాంగ్రెస్ పార్టీలో ఇక సీనియర్లకు రెస్ట్ ఇచ్చి పార్టీని జూనియర్లకు అప్పచెబితే కాని ఆ పార్టీ ముందుకు వెళ్లదు అంటున్నారు చాలా మంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత ఆరు సంవత్సరాలుగా దారుణమైన...
ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య వార్ మరింత ముదిరింది ..ఇటీవల చంద్రబాబు పీఏ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఇందులో దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఆయన ఇంట దొరికాయి...
ఓవైపు ముఖ్యమంత్రి జగన్ ఇటీవల హస్తిన వెళ్లారు.. అక్కడ ప్రధాని నరేంద్రమోదీని మంత్రి అమిత్ షా న్యాయశాఖ మంత్రిని కూడా కలిసి వచ్చారు ముఖ్యంగా ప్రత్యేకహోదా విషయం అలాగే ఏపీకి రావలసిన నిధులు...
కొద్ది రోజులుగా కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి...సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అయింది.. అయితే ఉన్నత అధికారులు బ్యాంకు సిబ్బంది చెప్పినా చాలా...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చాలామంది ఎంపీలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం చాలా స్పెషల్... వారిలో ఒకరు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్.. మరోకరు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ...
ఏపీలో సర్కారు కొత్త రేషన్ కార్డులని వాలంటీర్ల ద్వారా అందిస్తోంది.. మొత్తం నాలుగు రోజుల పాటు వాలంటీర్లు రేషన్ కార్డుల లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఈ కార్డులు అందించనున్నారు...ప్రతి కార్డుపైనా తహశీల్దారు డిజిటల్...
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు పథకాలకు శ్రీకారం చుట్టారు.. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, పించన్ కార్డులు , వసతి దీవెన కార్డులు కూడా అందిస్తున్నారు...ఫిబ్రవరిలో 54లక్షల 68వేల...
తెలుగుదేశం పార్టీ వైసీపీకి సమయం ఇవ్వడం లేదు, ఇక వైసీపీ పాలన గురించి వారు అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతోంది.. అలాగే పించన్లు రేషన్ కార్డుల రద్దు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...