ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిస్తోంది కరోనా వైరస్ .. చైనాలో దాదాపు 1000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.. దీనిపై ఇప్పటికే ప్రముఖ కంపెనీలు కూడా ప్రభుత్వానికి సాయం అందిస్తున్నాయి, తమ కంపెనీ...
పోలవరం ప్రాజెక్ట్ ను 2021 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది... పోలవరం నిర్మాణంపై రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం...
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత మంత్రి వెల్లడించారని అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు అని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు... ఈమేరకు ఆయన...
తాజాగా ఏబీ వెంటేశ్వర రావును ఏపీ సర్కార్ సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే ఈ సస్పెండ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.. ఏబీ సస్పెన్షన్తో సివిల్...
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతంలో 500, 1000 రూపాయల వంటి పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత రెండువేల రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు... అయితే ప్రస్తుతం తాజా పరిస్థితులను...
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది... విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది... ఐదు వందల యూనిట్లు దాటితే చాలు ప్రతీ యూనిట్ కు 90 పైసలు...
ఏపీ బీజేపీ నేతలు హస్తిన బాట పట్టనున్నారు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో ఢిల్లీ పర్యటలకు సిద్దం అయ్యారు.. బీజేపీ నేతలు అక్కడ కేంద్ర మంత్రులను కలిసి...
త్వరలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో... రానున్న మరికొద్ది రోజుల్లో పార్టీకి చెందిన మరో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...