రాజకీయం

బంజారాహిల్స్‌ పీఎస్‌లో YS షర్మిలపై కేసు నమోదు

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నరేందర్ యాదవ్ అనే వ్యక్తి...

భూమి పంచకపోగా.. లాక్కోవడం అన్యాయం: రఘునందన్ రావు

ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోందని వస్తోన్న వార్తలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన...

ఆ నలుగురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దేశంలో మోడీ(Modi) బ్రాండ్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. ఈడీ, సీబీఐతో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన మోడీని...
- Advertisement -

అమరావతి రైతులు, పేదల మధ్య గొడవలకు జగన్ కుట్ర: చంద్రబాబు

పేదలను మోసం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఆర్5 జోన్(R5 Zone) అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విమర్శించారు. రైతులు, పేదలకు మధ్య ఘర్షణలు సృష్టించేందుకే సీఎం జగన్‌ ఈ కుట్రకు...

కాంగ్రెస్‌లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

తాను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీని బలహీనపర్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం...

బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్

బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. కారును పోలిన ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్‌, రోడ్డు రోలర్ గుర్తులను తెలంగాణ(Telangana)తో పాటు, ఏపీలోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది....
- Advertisement -

కుడి భుజం నొప్పితో నారా లోకేశ్‌కు స్కానింగ్

గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ MRI సెంటర్‌లో ఆయన కుడి భుజానికి వైద్యులు...

అధిష్టానం కీలక నిర్ణయం.. రేపు ఢిల్లీకి బండి సంజయ్

బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు చక్కబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య పోరు...

Latest news

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....

ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు...

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...