రాజధాని అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూజాన వేసుకుని ధర్నాలు దీక్షలు చేస్తుంటే ఆపార్టీకి చెందిన తమ్ముళ్లు మాత్రం ఇంటికే పరిమిత అవుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది... ముఖ్యంగా గుంటూరు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫాలో అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు... గతంలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాకు గుడ్ న్యూస్ చెప్పారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.... త్వరలో రోజాను...
తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇప్పుడు ఒకటే ఆలోచన చేస్తున్నారు.. భూములు రాజధానిలో కొనుగోలు చేసిన వారి పరిస్దితి ఏమిటి? దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలు వచ్చాయో అని లోకేశ్ ఆరోపించారు.. రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు,...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు... ఈ నెల చివరిలోగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని...
విశాఖ రాజధానిగా అవుతోంది... ఇక అక్కడ నేతలతో పాటు ప్రజలు కూడా చాలా ఆనందంలో ఉన్నారు.. మన సిటీకి మరింత కొత్త శోభ వస్తుంది అని విశాఖ నగర ప్రజలు భావిస్తున్నారు..సినీనటుడు, వైసీపీ...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు... ఎన్నికలకు ఆరు మాసాల ముందు కృష్ణా జిల్లాకు చెందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...