మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది... ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అడ్డుకుని తీరాలనే ప్రయత్నం చేస్తోంది... మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ...
శాసనమండలిలో తెలుగుదేశం అనుకున్నట్లే పై చేయి సాధించింది, తాము అనుకున్న విధంగా రాజధాని బిల్లులని మండలిలో ముందుకు సాగనివ్వలేదు, అంతేకాదు శాసన సభలో నెగ్గినా మండలిలో మాత్రం అడ్డుకున్నారు, అయితే బుధవారం మండలిలో...
అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు... తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి సూమారు మూడు గంటలపాటు పలు అంశాలపై చర్చించారు...
రాష్ట్ర...
వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... రాష్ట్రంలో ఎక్కడా ప్రాంతీయ అసమానతలు లేకుండాచేయాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ చేయాలని చూస్తున్నారు... అయితే వికేంద్రీకరణను టీడీపీ వ్యతిరేకింస్తుంది...
తాజాగా మరోసారి మాజీ ఎంపీ...
అమరావతి రాజధాని రైతుల కోసం పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయన అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.. అసలు ఏపీలో వైసీపీ సర్కారు...
డబ్బులు ఎవరికి ఊరికే రావు అవును డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి అని చెప్పే ఆ వ్యాపారి దగ్గరే బంగారం కొల్లగొట్టేద్దాం అని ప్లాన్ వేశారు, అంతేకాదు దొరికింది కదా సందు...
మూడు రాజధానుల ప్రకటన పై ప్రదాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ మూడు రాజధానులపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూమారుడు లోకేశ్ మరోసారి దొరికిపోయారు... తాజాగా శాసనమండలిలో వికేంద్రీకరణపై వాడీ వేడిగా చర్చ జరుగుతోంది... ఈ చర్చలో టీడీపీ నేత లోకేశ్ మాట్లాడారు...
అధ్యక్షా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...