ఏపీలో అమ్మఒడి పథకం మొత్తానికి ప్రారంభం అయింది.. పిల్లలకు ఆర్థికంగా అండగానే ఉండేందుకు జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు.. ఈ పథకం కింద 42, లక్షల మంది తల్లులకు, 81, లక్షల పిల్లలకు...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది అమరావతిపై.. అంతేకాదు నెల రోజులుగా జరుగుతున్న చర్చలకు ఫైనల్ గా తేల్చి చెప్పేశారు.. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం...
తిరుమలలో రేపటి నుండి ఉచిత లడ్డూ అందించనుంది తి.తి.దేవస్ధానం.. ఇటీవలే తిరుమల బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్...
రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంపేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు.... ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు...
మూడు రాజధానులపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఈనెల 20న అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నారు... ఈ సమావేశాల్లో రాజధానిపై క్లారిటీ రానుంది... అయితే ఈ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి రాజధానిపై ఎటువంటి వ్యూహంతో ముందుకు...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జైసీ దివాకర్ రెడ్డిపై అధికార వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు... తనపై వస్తున్న ఆరోపణలపై జేసీబ్రదర్స్...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు... తాను సీబీఐలో పని చేస్తున్నానని తనకు సీబీఐ డైరెక్టర్ బాగా సన్నిహితుడని ఏపీ...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అన్ని పార్టీల నేతలు మెజార్టీ సీట్లే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు... ఈ ప్రచారంలో వ్యక్తిగంగా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే... తాజాగా ఎంఐఎం పార్టీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...