అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి... పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వకున్నారనే ఉద్దేశంతో వర్గాలుగా విడిపోతున్నారు... దీంతో వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు...
తాజాగా...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా చేసుకుని ఇటు అధికార టీఆర్ఎస్ నాయకులు అటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు... ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ...
ఏపీలో మూడు రాజధానులపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అమరావతిలో ఈనెల 20న ప్రత్యేకంగా ఈ అంశంపై అసెంబ్లీలో సమావేశం కానుంది... మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ నేపథ్యంలోనే కృష్ణా...
అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని అక్కడ రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తారని ఇక్కడ రాజధానిని నిర్మించడం మంచిది కాదని అన్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే అనంత...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురంలో... ఈ చిత్రం గీతీ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కింది... ఈ చిత్రానికి మాటల మాత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు... ప్రేక్షకులకు సంక్రాంతి...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు... జనసేన నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులనువెంటనే రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్...
ఏపీలో బీజేపీ తమ పట్టు సాధించాలనే ఉద్దేశంతో దూకుడును పెంచింది... ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పట్టుసాధించింది.... కానీ ఏపీ మాత్రం పట్టు సాధించలేకపోతుంది... అందుకే ఇక తమ దూకుడు పెంచాలనే ఉద్దేశంలో జనసేన...
పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనపథకం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకే విధాంగా ఉందాలని అన్నారు... పులివెందులలో తిన్నా అమరావతిలో తిన్నా ఒకే టెస్ట్ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు...
విద్యార్థుల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...