ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి త్వరలో శాశ్వితంగా రాజకీయాలకు దూరం అవుతారా అంటే అవుననే అంటున్నారు అనంతపురం జిల్లా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప....
తాజాగా...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచ్ లు వేశారు... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నెలకొన్న రాజకీయాలపై స్పందించారు...
ఏపీలో మూడు...
తెలుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు, నారాలోకేశ్ ఆ తర్వాత బాలయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు... కొద్దికాలంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ అలాగే పార్టీ నేతలు కార్యకర్తలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే... దీనిపై ఏపీ సర్కార్ స్పందించింది.... పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా యాదగిరి గుట్టలో ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు... అయితే బైక్ ర్యాలీకి ఇక్కడ అనుమతి లేదని చెప్పడంతో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా అని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు...
భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు... అధికార వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యాలపై లోకేశ్ తమదేన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు......
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తుంటారు... ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తే తనదైన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...